logo

పళని లో అయ్యప్ప భక్తుని పై దాడి

*పళనిలో తెలుగు అయ్యప్ప భక్తుడిపై దాడి చేసి.. మాల తెంచేసిన వ్యాపారి.. అయ్యప్ప భక్తుల ధర్నా.*

*వాటర్ బాటిల్ ధర ఎక్కువ అన్నందుకు దుకాణదారు దాడి:*

*గాజు సీసాతో దాడి చేయడంతో తలకు రక్త గాయం:*

*అంతటితో ఆగకుండా దీక్ష మాలను తెంచేసిన వ్యాపారి:*

*విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు.:*

*పళని రహదారిపై బైఠాయించి ఆందోళన రాస్తారోకో పెద్ద ఎత్తున ధర్నా చేసిన తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు:*

*ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు.. కేసు నమోదు:*

*పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తుల దృశ్యాలు.*

0
10 views