logo

ATM వాహనంలో రూ.7కోట్లు చోరీ

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

బెంగళూరులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ATMలో నగదు నింపే CMS వాహనాన్ని రోడ్డుపై ఆపి ట్యాక్స్ ఆఫీసర్లమంటూ రూ.7కోట్లు ఎత్తుకెళ్లినట్లు NDTV పేర్కొంది. JPనగర్ HDFC బ్యాంక్ బ్రాంచ్ నుంచి నగదు తీసుకెళ్తుండగా అశోకా పిల్లర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దోపిడీగా అనుమానిస్తున్నారు.

2
58 views