తేది 18 నవంబర్ 2025
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ రుద్రుర్ మండలం రానంపల్లి గ్రామంలో
రుద్రుర్ మండలం
తేది 18 నవంబర్ 2025
బాన్సువాడ నియోజకవర్గం
రుద్రుర్ మండలం రానంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు,
50లక్షల రూపాయలతో రాణంపల్లి నుండి లింగంపల్లి వరకు మెటల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు శ్రీమతి కాసుల అంజవ్వ హన్మండ్లు గారి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ చేసి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సురేష్ బాబా గారు మరియు మండల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.