మన్యం జిల్లాలో గిరిజనులకు తప్పని డోలీ మోత కష్టాలు
పార్వతీపురం మన్యం జిల్లా పూసనంది గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే గర్భిణీ అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో డోలీలో ఆసుపత్రికి తరలించిన గిరిజనులు
ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎవరూ తమ కష్టాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గిరిజనులు.....