logo

కొత్తగూడెంలో జరిగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు మరియు నాయకులకు
మీకు పంపిస్తున్న ఈ ఆహ్వానాన్నే ప్రత్యక్ష ఆహ్వానంగా మన్నించి సాయింత్రం 5 గం"లకు కొత్తగూడెంలో జరిగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏకైక నినాదంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావున ఫోన్లు చేయలేదు నాకు చెప్పలేదు అని చిన్న చిన్న కారణాలవల్ల సమావేశానికి రాకుండా ఉండ వద్దని మనవి చేస్తున్నాం ఎందుకంటే ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో 50 శాతం గా ఉన్న ప్రజలకు చట్టబద్ధమైన హక్కు లేకపోవడం వారి హక్కుల కోసం జరిగే పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే తప్పకుండా అందరం కలిసి సరిచేసుకుందామని కానీ ఒక మహోద్యమానికి నాంది పలుకుతున్న సమయంలో మన ముందు తరాల కోసం మన పిల్లల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో అందరూ నాయకులు ముందుండే ఉద్యమం నడపాల్సిందిగా వినమ్రంగ మనవి చేస్తున్నాం

18
487 views