logo

వృద్ధ దంపతులుపై వేటకొడవలితో దాడి చేసిన వ్యక్తి అరెస్టు.

విజయనగరం: ఒంటరిగా ఉన్న వృద్ధులును హతమార్చి ఇంట్లో వున్న డబ్బులు, బంగారం ఇతరత్రా సామగ్రి పట్టుకుపోదామని ప్లాన్ చేసి పారిపోయిన వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, నిందితుడిని అరెస్టు చేశారు. ఈ నెల 26 న లింగాలవలసకు చెందిన సనాతనం అనే వ్యక్తి వృద్ధులు వుండే ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వాళ్లు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సిఐ శ్రీనివాసరావు శనివారం తెలిపారు.

10
254 views