logo

జుక్కల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన సదస్సు..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి నాగభూషణం, కామారెడ్డి జిల్లా : జుక్కల్ మండలం లోని పండంపల్లి చౌరస్తా వద్ద జుక్కల్ మండల పరిధి పోలీస్ స్టేషన్ సిబ్బంది. వాహనదరులకి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎస్సై భువనేశ్వర్ సూచించారు. ఈ మధ్యలో బైక్ పైన వెళ్ళేటపుడు హెల్మెట్ ధరించాలని కార్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని ఆక్సిడెంట్ కాకుండా ఇంటికి జాగ్రత్త వెళ్లి కుటుంబ సభ్యులతో మంచి జీవితం సుఖశాంతంగా గడపాలని పోలీస్ సిబ్బంది సూచించారు.

1
0 views