
డాక్టర్ సాప పండరి పదోన్నతి పొందడంతో శాలువాతో సత్కరించిన బాల్యమిత్రులు:-
డాక్టర్ సాప పండరి పదోన్నతి పొందడంతో శాలువాతో సత్కరించిన బాల్యమిత్రులు:-
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కుబీర్ మండల చైర్మన్ గా ఎంపికై, అనేక అనేక సామాజిక కార్యక్రమాలు చురుకుగా చేస్తూ, పలువురితో శభాష్ అనిపించుకుంటూ, పదోన్నతులు పొందడం చాలా సంతోషంగా ఉందని మిత్రుడు అలికే దత్తాత్రి అన్నారు. నిన్న హైదరాబాదులోని రీగాల్ హోటల్ నందు జరిగిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా-సామాజిక కార్యక్రమాలలో ముందుంటూ ప్రజల మన్ననలు పొందుతున్న డాక్టర్ సాప పండరికి""""నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్"""తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ఆర్టిఐ సెల్ విభాగం చైర్మన్ గా""""పదోన్నతి కల్పించడం సంతోషంగా ఉందని, ఇదే విధంగా మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ, మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిత్రులు అలికే పోతన్న, మేర సతీష్, అలికే సుభాష్, కందుర్ దిగంబర్, మంగలి శ్రీనివాస్, ఎస్.కె ఫయాజ్, జంగం సాయినాథ్, సంతోష్ పటేల్, చుండి మధుసూదన్ పలువురు మిత్రులు పాల్గొని డాక్టర్ సాప పండరికి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు