రేగుల గండి ఆదివాసి గ్రామానికి కరెంట్ ఏర్పాటు చేయాలి
స్థానిక ఏఈకి వినతి పత్రం అందించిన గ్రామస్తులు సిపిఎం నాయకత్వం
మణుగూరు:- రేగుల గండి గ్రామానికి కరెంటు లేక అంధకార్యలో జీవిస్తున్నారని గత ప్రభుత్వాలు నేటి ప్రభుత్వాలు ఆ గ్రామానికి కరెంటు కల్పించాలని గ్రామస్తులు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నారని సిపిఎం మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు అన్నారు ఈరోజు మణుగూరు కరెంటు ఏఈ గారికి సోలార్ సోలార్ కరెంటు వద్దని శ్వాసస్థ పరిష్కారానికి కరెంటు ఏర్పాటు చేయాలని గతంలో సోలార్ లైట్లు ఏర్పాటు చేసి ఫలితం లేదని అది కరాబై ఎవరు పట్టించుకున్న పాపాన కూడదన్నారు ఇప్పటికైనా శ్వాసతో కరెంటు ఏర్పాటు చేసి రేగుల గండి ఆదివాసి 66 కుటుంబాలకు న్యాయం చేయాలని వారి పిల్లల చదువుకు గాని మరి ఇతర ఏ అవసరానికైనా కరెంటు ఎంతో అవసరమని ఈ సమస్యను పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుండి భీమయ్య గుండి రమేష్. కారం జోగయ్య మల్లేష్ తదితరులు పాల్గొన్నారు