ఏసీబీకి చిక్కిన ఇంచార్జి తహసీల్దార్ గణేష్...
జగిత్యాల జిల్లాలో 10 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ ఇన్ఛార్జీ తహీసల్దారు గణేశ్
సింగరరావు పేట ఓ రైతు కి చెందిన భూమి రిజిష్టేషన్ కోసం రూ.15 వేలు డిమాండు చేయగా 10 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఇంచార్జి తహసీల్దారు గణేష్ ..