logo

ఈనెల(జూన్) 6న చీనాబ్ రైల్వే బ్రిడ్జి నీ ప్రారంభించ నున్న ప్రధాని మోదీ

తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూన్ 03

ఈనెల 6న చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభం (VIDEO)

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను జూన్ 6న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ఈ స్టీల్ వంతెన ఎత్తు 359 మీటర్లు. ఇది ఈఫిల్ టవర్ (330 మీటర్లు) కంటే ఎక్కువ. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడిన ఈ వంతెన కశ్మీర్ లోయను దేశంతో కలుపుతుంది.

57
497 views