logo

అక్రమంగా ప్రభుత్వం బియ్యం రవాణా చేసిన వ్యక్తులు అరెస్ట్..!!!

AIMA MEDIA #జూన్ 3#మంగళవారం #విశాఖపట్నం..

న్యూస్ 9 :- రాష్ట్రము లో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ, కొన్ని లక్షలు, కోట్లు, సంపాదిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకొన్న సరే, అక్రమంగా బియ్యన్ని రవాణా చేస్తూనే ఉన్నారు. దొరికితే దొంగ... దొరక క పొతే దొర.. అనే సమిత వర్తిస్తుంది.. ఇదే వివరణ నిన్న సోమవారం వైజాగ్ లో జరిగింది.. వివరాలు లోకి వెళ్తే అక్రమంగా తరలిస్తున్న1509 కేజీల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు..

విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా చౌక దుకాణం బియ్యాన్ని తరలిస్తుండగాపక్కాసమాచారంతో ఫోర్త్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రేషన్ బియ్యం తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు విచారిస్తున్నారు..

26
1321 views