అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం చేసిన కాటప్ప గారి
రామలింగారెడ్డి
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో సతమాతం అవుతున్న తలారి పెద్దక్క గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతు చికత్స పొందుతున్న విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు 5000/- రూ.లు ఆర్థికసాయం చేసినారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కుటుంబ సభ్యులు కాటమయ్య, చెన్నమయ్య, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.