logo

కాంగ్రెస్ పార్టీతోనే దళితులకు సమా న్యాయం -నిజాంపేట్ గ్రామ అధ్యక్షులు కొమ్మట బాబు. మెదక్ -మీడియా టుడే స్టాఫ్ రిపోర్ట్

మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు స్థానిక మా డైనమిక్ లీడర్ మెదక్ స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు ఆశీస్సులతో నన్ను కాంగ్రెస్ పార్టీలో గుర్తించి కాంగ్రెస్ పార్టీలో ఏ వర్గానికైనా న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం దళితుడిని అయినా నన్ను గుర్తించి నిజాంపేట గ్రామ అధ్యక్షులుగా ప్రకటించినందుకు స్థానిక ఎమ్మెల్యే గారికి పెద్దలు పూజలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారికి నిజాంపేట మండల నాయకులకు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రజల తరఫున మరియు అందరికీ నా వ్యక్తిగత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుండి నేను ఉపసర్పంచ్ బాధ్యతలు స్వీకరించాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇప్పుడు మరింత బాధ్యతలు అప్పచెప్పినందుకు అన్ని వర్గాలను అన్ని మతాలను కలుపుకొని మరియు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఐదు సంక్షేమ పథకాలు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరియు స్త్రీలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టి మహిళలకు నెలకు ఆరు ఏడు వేల రూపాయలు ఆదా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మరియు 500 కే గ్యాస్ సిలిండర్ ప్రజలందరికీ ఉచిత విద్యుత్ ఇంకా ఎన్నో పథకాలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అతి కొద్ది కాలంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది నిజాంపేట ప్రజలను అప్రమత్తం చేస్తూ నిజాంపేట కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కోమట బాబు తెలిపారు.

26
1449 views