ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ బునియది శిక్షణలో పాల్గొన్న పూణెo.శ్రీనివాస్
ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ బునియది కార్యకర్త సమ్మేళనం ఆద్వర్యంలో జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులు,మధ్యప్రదేశ్ శాసన సభ్యులు,డా.విక్రాంత్ బురియా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి.మీనాక్షి నట రాజన్,తెలంగాణ ఆదివాసీ అధ్యక్షులు,ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎ ఐ సి సి సభ్యులు రాహుల్ బల్ గార్ల పర్యవేక్షణలో కిన్నెరసానిలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదివాసి కార్యకర్తలకు నిర్వహించిన 3రోజుల శిక్షణ శిబిరంలో కాంగ్రెస్ నాయకులు పూణెo.శ్రీనివాస్ పాల్గొని దృవీకరణ పత్రం పొందారు.