logo

బాలికపై రిటైర్డ్ టీచర్ లైంగిక వేధింపులు.. మంత్రి ఆదేశాలతో కేసు మచిలీపట్నంలో బాలికపై రిటైర్డ్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్

బాలికపై రిటైర్డ్ టీచర్ లైంగిక వేధింపులు.. మంత్రి ఆదేశాలతో కేసు

AP: మచిలీపట్నంలో బాలికపై రిటైర్డ్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. కృష్ణా జిల్లా ఎస్పీతో మాట్లాడారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు ఆ కీచకుడిపై కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అనిత హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలి కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించారు.

5
461 views