logo

పేలుళ్ల కుట్ర కేసులో NIA అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పేలుళ్ల కుట్ర కేసులో NIA అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.


పేలుళ్ల కుట్ర కేసులో NIA అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

హైదరాబాద్‌తో పాటు విజయనగరంలో టిఫిన్‌ బాక్స్‌ బాంబులను పేల్చాలని కుట్రలు చేసిన సిరాజ్‌, సమీర్‌లను పోలీసులు ఇంతకు ముందే అరెస్టు చేసారు.

తాజాగా వరంగల్ కు చెందిన ఫర్హాన్‌ మొహియుద్దీన్, కాజీపేటకు చెందిన మరో యువకుడిని ఎన్‌.ఐ.ఏ అధికారులు నిన్న అరెస్టు చేసారు. వీరిద్దరి సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నారు.

8
819 views