logo

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు

సికింద్రాబాద్ జోన్ పరిధిలోని అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ రావు, ఓ వ్యక్తికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.8 లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు

విఠల్ ప్రైవేటు కార్యాలయంపై దాడి చేసి అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు

కామారెడ్డి పోలీసు స్టేషన్లో 2018లో నమోదైన ఓ కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు, కామారెడ్డి జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) గుగులోత్ శివరాం నాయక్, మరియు కానిస్టేబుల్ నిమ్మ సంజయ్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా రైడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో డ్రైనేజీ పనుల బిల్లులు విడుదల చేయడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇంచార్జీ ఎంపీడీవో విఠల్ రెడ్డి

16
1474 views