logo

24-05-25. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అహల్య బాయ్ హోల్కర్ 300 వా శతజయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఎస్ ఎన్ పాడు మండలంలో

*24/05/2025వ తారీఖు మధ్యాహ్నం 12:00 గంటలకు అహల్యా బాయ్ వోల్కర్ గారి 300 శత జయంతి వేడుకలు.*
ఈరోజు ఎస్ఎన్ పాడు మండలం ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరిగినటువంటి పుణ్య శ్లోక అహల్యా భాయ్ హోల్కర్ గారి మూడవ శత జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు సెగ్గం శ్రీనివాస్ గారు కార్యక్రమం జిల్లా కన్వీనర్ జిల్లెళ్ళమూడి రమాదేవి గారు కో కన్వీనర్ హానం ఆషా రావు గారు స్వచ్ఛభారత్ జిల్లా కన్వీనర్ ఖాతారాధా కృష్ణమూర్తి విశ్వకర్మ యోజన జిల్లా పరిషత్ కటారి సుధాకర్ గారు నూతలపాడు మండల అధ్యక్షులు బాలినేని కళ్యాణ్ రెడ్డి గారు చెంచి రెడ్డి గారు కాలేజీ స్టూడెంట్స్ స్టెప్స్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా రమాదేవి గారు ప్రొజెక్టర్ లో అహల్యా బాయ్ హోల్కర్ గారి జీవిత విశేషాలు వివరించడం జరిగింది. ప్రకటనలో తెలియపరిచినారు ఆహల్య బాయ్ జీవిత విశేషాలు స్ఫూర్తితో ముందుకు సాగాలని కొనియాడారు

23
1385 views