
* ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP)2025. కు అర్హులైన అభ్యర్థులకు గొప్ప సదవకాశం *🇮🇳🇮🇳🇮🇳
*“ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP) 2025 కు అర్హులైన అభ్యర్థుల కు సదావకాశం…*
* ఈ పురస్కారం భారత ప్రభుత్వం తరపున 5 ఏళ్ల నుండి 18 ఏళ్లకు కింద వయసున్న ప్రతిభావంతులైన బాలబాలికలు అర్హులు..
1.ధైర్యసాహసాలు
2. సామాజిక సేవ
3. పర్యావరణ పరిరక్షణ
4. క్రీడలు
5. కళ & సాంస్కృతిక రంగం
6. విజ్ఞాన & సాంకేతిక రంగం.
ఈ ఆరు విభాగాలకు చెందిన వారు అయ్యి ఉండాలి..
* నామినేషన్లు 1 ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమై, 31 జూలై 2025 వరకు కొనసాగుతాయి. నామినేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుంది. గైడ్ లైన్స్ మరియు నమోదు కొరకు ఈ క్రింద ఇచ్చిన లింక్ నీ ఓపెన్ చేయగలరు. (https://awards.gov.in/Home/AwardLibrary)
* మన బాపట్ల పార్లమెంట్ పరిధిలో ప్రతిభావంతులైన బాలబాలికలు, వీరి సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఉంటే, వారి నామినేషన్లను కేంద్రానికి పంపించేందుకు నా వంతు కృషి చేస్తాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని తెలియజేస్తున్న *బాపట్ల పార్లమెంట్ సభ్యులు మరియు లోకసభ ప్యానల్ స్పీకర్ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు..*
ఒక ప్రకటనలో తెలియజేసినారు *
వివరాలకు కొరకు:
బాపట్ల పార్లమెంట్ సభ్యుల కార్యాలయం, వివేకానంద కాలనీ, బాపట్ల.