సాయుధ దళాలకు కృతజ్ఞతతో భారతదేశం
ప్రధాని నరేంద్ర మోడీ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
సాయుధ దళాలకు కృతజ్ఞతతో భారతదేశం
ప్రధాని నరేంద్ర మోడీ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ఏఎఫ్ఎస్ అదాంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులను, సైనికులను కలిశారు. ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భయతకు ప్రతిరూపంగా నిలిచే వారితో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం, ఆనందం కలిగిందన్నారు. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికీ భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందన్నారు.