
మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ
మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే 5 లక్షలు జరిమానా విధిస్తామని తెలిపింది. మరోసారి అదే తప్పు చేస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తామని నోటిఫికేషన్లో వివరించింది. అదే విధంగా మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా ఐదు లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. ఏపీ ఎక్సైజ్ చట్టం 47-1 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది. బార్ లైసెన్సులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని నోటిఫికేషన్లో తెలిపింది.🇮🇳 సత్యమేవ జయతే🇮🇳 ప్రజలు అవినీతి అంతం వైపు అడుగులు వేయండి చేయి చేయి కలపండి 🫱🏾🫲🏼 ఈ ప్రజా కూటమి ప్రభుత్వం. నిబంధనలు పాటించని స్థానిక అవినీతి నాయకులను నియోజకవర్గం అవినీతిపరులను. సిండికేట్ దోపిడీదారుల ను అవినీతి సంబంధిత అధికారులను వారికి సపోర్ట్ చేస్తున్న వారిని. 🙏 రాష్ట్ర ప్రజలు పట్టించండి🙏 ఎంతటివారినైనా వదలొద్దు గూగుల్ సెర్చ్ 🇮🇳కేంద్ర రాష్ట్ర నిజాయితీ గలCBI. IT. ఐబీ. విజిలెన్స్ ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియజేయండి మెయిల్ ద్వారా ఫ్యాక్స్ డిజిటల్ ఇండియా వినియోగించండి 🙏 న్యాయ నిపుణులు మేధావులు కళ్ళు తెరవండి ఇకనైనా🇮🇳 మేలుకో వినియోగదారుడా🇮🇳 జైహింద్🇮🇳