శ్రీ సత్య సాయి జిల్లా.10.5.2025
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ యుద్ధంలో పెనుకొండ నియోజకవర్గం
శ్రీ సత్య సాయి జిల్లా.10.5.2025
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ యుద్ధంలో పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండ గ్రామానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి కొడికొండ చెక్, పోస్ట్ వద్ద ఉమ్మడి అనంతపురంజిల్లా శాసనసభ్యులు , మరియు నాయకుల, తో కలిసి నివాళులర్పించిన *హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారధి గారు మరియు, కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు, మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు గారు, సత్యసాయి జిల్లా అధ్యక్షులు కల్వకుంట అంజన్నప్ప గారు, బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి సురేంద్ర గారు, మరియు కూటమి నాయకులు తదితరులు...
Hindupur Shri Satya Sai jila
S.khajapeer