logo

ఏసీబీ అదుపులో సింగరేణి మెయిన్ వర్క్ షాప్ డ్రైవర్ అన్న బోయిన రాజేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం, ఏసీబీ అదుపులో సింగరేణి మెయిన్ వర్క్ షాప్ డ్రైవర్ అన్న బోయిన రాజేశ్వరరావు గత కొంతకాలంగా సింగరేణి సంస్థలో ఉద్యోగం చేస్తూనే అమాయకులైన నిరుద్యోగులా దగ్గరి నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని మరియు సింగరేణి ఉద్యోగులను మెడికల్ అన్ ఫిట్ చేయిస్తానని, బదిలీలు చేయిస్తానని రూపాయలు 50 లక్షలు వసూళ్లు. ఆయనతోపాటు మరో బృందంగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం తన బ్యాంకు ఖాతాలో 30 లక్షల రూపాయలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ సమాచారం తోటి అన్న బోయిన రాజేశ్వరరావు ను అదుపులోకి తీసుకున్న ఏసిపి డిఎస్పి వై రమేష్. మరి కొంతమంది సింగరేణి సంస్థలో పనిచేసే వారి పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

42
4430 views