logo

ఉగ్రవాదుల మారణకాండను ఖండిస్తూ నిరసన తెలిపారు

జమ్మి కాశ్మీర్ జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో భారతీయులు 20 మంది పైగా చనిపోయిన ఘటన తెలుసు ఈ మారణకాండను ఖండిస్తూ పలు సంస్థలు నాయకులు పెద్దలు అందరూ కలిసి వరంగల్ జిల్లాలో క్యాండిల్ సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా రియన్ అంతర్జాతీయ మానవ హక్కుల రక్షణ మండలి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ నజీర్ అహ్మద్ గారు ఈ ఘటనపై స్పందిస్తూ ఇలాంటి ఉగ్రవాదు దాడులపై ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆరోపించారు

21
2195 views
  
1 shares