logo

BREAKING: ఢిల్లీ తొక్కిసలాటలో 18 మంది మృతి

BREAKING: ఢిల్లీ తొక్కిసలాటలో 18 మంది మృతి ఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 18మంది మృతిచెందినట్లు లోక్నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రి ప్రకటించింది. మృతుల్లో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులున్నారు. కుంభమేళాకు వెళ్లే భక్తులతో స్టేషన్ కిక్కిరిసిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్ వెళ్లే రైళ్లు రద్దయ్యా యన్న వదంతులే ప్రధాన కారణమని సమాచారం. ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు కేంద్రం ఆదేశించింది.

0
269 views