logo

ఏపీలో తెల్లవారుజాముండే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ



రాష్ట్రంలో మొత్తం 64,61,485 లబ్ధిదారులకు రూ. 2729.86 కోట్లను పంపిణీ చేయనున్న కూటమి సర్కార్. ఇప్పటి వరకు 33.76 శాతం మేర పెన్షన్ల పంపిణీ చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది. *పెన్షన్ల పంపిణీలో టాప్-3లో నిలిచిన శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం జిల్లాలు*.. చివరి స్థానంలో అల్లూరి జిల్లా. జోరు వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ చేపట్టిన కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది.!!

(STUDIO99) ✍🏻

0
1424 views