logo

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మణరావు గారు పంపిణీ చేయడం జీగింది

మద్నూర్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల్ కేంద్రంలో ఆదివారం రోజు లైన్స్ క్లబ్ అఫ్ బిచ్కుంద డైమండ్ ఆధ్వర్యంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మణరావు గారు పంపిణీ చేయడం జరిగింది డాక్టర్ రాజు, ల్యాబ్ గోపాల్, జగదీశ్, వై. గంగారాం కేజీబీవీ ఉపాధ్యాయుల సిబ్బంది పాల్గొన్నారు

0
3092 views