logo

AiMA MEDiA-ఎస్ వి కోటేశ్వరరావు అమరావతి ఆంధ్ర ప్రదేశ్

*విజయనగరం పార్లమెంట్*
*పూసపాటిరేగ*
*16/08/2024*

*మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారు మరియు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అని మొక్కుకొన్న ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం పాతకుంకం గ్రామానికి చెందిన టిడిపి అభిమానులు S వెంకటరమణ గారు, సిరిపురం పోలారావు గారు, ఇజ్జు మిరియాబాబు గారు, అల్ల శంకర రావు గారు. 2024 జనరల్ ఎలెక్షన్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి *శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారు, ముఖ్య మంత్రిగా, మరియు పవన్కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు చెపటినందున వారి మొక్కులు(శ్రీకాకుళం నుండి తిరుమల తిరుపతికి నడక ప్రయాణం) చెల్లించుకుంటున్నారు. వారిని పూసపాటిరేగ వద్ద కలిసి అభినందించి అలాగే దుస్సలువతో సత్కరించిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు *శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు* గారు.
ఈ సందర్భంగా ఎంపీ *అప్పలనాయుడు* గారు మాట్లాడుతూ వారి బాగోగులు తెలుసుకొని, వారి ప్రయాణం లో అన్ని సౌకర్యాలు తనే చూసుకుంటాను అని వారికి చెప్పారు.
ఆ దేవదేవున్ని అనుగ్రహం రాష్ట్ర ప్రజలు మరియు పార్లమెంటు ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నాను అని ఎంపీ *అప్పలనాయుడు* గారు అన్నారు..

39
4363 views