logo

శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఆర్వో



ఈ నెల 28 నుంచి ఆగష్టు 2వ తేదీ వరకు జరగనున్న
శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DRO
ఎస్.డి. అనిత తెలిపారు. గాజులరేగలో ఉన్న సీ
కళాశాలలో, అయాన్ డిజిటల్ జోన్ కేంద్రాలుగా ఈ
పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 10గంటల
నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల
నుంచి 5 గంటల వరకు రెండు పూటలా పరీక్షలు
జరుగుతాయని తెలిపారు. DRO ఛాంబర్లో ఏర్పాట్ల పై
అధికారులతో సమీక్షించారు.

0
0 views