logo

చెన్నై పై పంజాబ్ ఈజీ విక్టరీ

చెన్నై తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ అలవోకగా విజయం సాధించింది 163 పరుగుల లక్ష్యంతో బరిలకు దిగిన పంజాబ్ 13 బంతులు మిగిలి ఉండగా ఉండగానే విజయగతనం ఎగురవేసింది పంజాబ్ ఫ్యాటర్లలో బేర్ స్ట్రోక్ 46 పరుగులు రోజూ 43 పరుగులతో రాణించారు 26 పరుగులు శశాంక్ 25 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు చెన్నై పొలాలలో శార్దూల్ రీఛార్జ్ లో ఒక వికెట్ తీశారు

0
24 views