logo

మేడే నాడు రక్త దాన శిబిరం



ధాసన్నపేట విద్యుత్ భవన్ ఆవరణంలో మే డే
సందర్భంగా 1వ తేదీన APEE 1104 రీజనల్ కమిటీ
అధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ
కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటి ఆహ్వానాన్ని విద్యుత్
శాఖ SE మువ్వల లక్ష్మణరావు అందించారు. ఆయన
ఆహ్వానాన్ని స్వీకరించి మొదటి రక్తదాన దాతగా పేరు
నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ
అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

0
0 views