logo

దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల
జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి
దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీవో విష్ణుచరణ్
తెలిపారు. పి. కోనవలస, భద్రగిరిలో బాలురు, బాలికలు,
కురుపాంలో బాలికల కళాశాలలు నడుస్తు న్నాయి.
వీటిలో ఎంపీసీలో 200, బైపీసీలో 200 సీట్లు భర్తీ
చేయనున్నారు. వీటిలో కొన్నిచోట్ల సీఈసీ, హెచ్ఎసీ
గ్రూపులున్నాయని, 40 చొప్పున సీట్లు భర్తీ చేస్తామని
పీవో చెప్పారు.

0
0 views