logo

మే 13న వేతనంతో కూడిన సెలవు



సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 13న జరిగే పోలింగ్
రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్టు
జిల్లా ఉప కార్మిక కమిషనర్ ఎన్. సుబ్రహ్మణ్యం
మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ
దుకాణాలు, సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు
ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా
సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు
దుకాణదారులు, వివిధ సంస్థల యాజమాన్యాలకు ఆదే
శాలు జారీ చేశామన్నారు.

0
0 views