logo

ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి 2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విజయభేరి

విజయనగరం జిల్లా. రాజాం.


విడుదలైన AP ఎస్ఎస్సి 2024 ఫలితాలలో శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్క్598 మార్కులలో ముగ్గురు విద్యార్థులు597 ఆపైన 9 మంది596 ఆపైన 24 మంది595 ఆ పైన 524 మంది580 ఆ పైన 2321 మందిసాధించారు. సబ్జెక్టుల వారీగా వందకు వంద మార్కులు శ్రీ చైతన్య విద్యార్థులు7394 మంది సుమారు132 బ్రాంచీలలో వందకి 100% ఉత్తీర్ణత పొందారు. శ్రీ చైతన్య రాజాం బ్రాంచ్ నుండి 594 మార్కులతో పొదిలి కార్తీక్ నాయుడు అత్యుత్తమ మార్కులు సాధించారు. అలాగే ఈ బ్రాంచ్ నుండి వందకి వంద శాతం ఉత్తీర్ణత సాధించడం నిజంగా గర్వకారణం.590 కి పైగా5 గురు విద్యార్థులు వరుసగా593,592,591,590 మార్కులు సాధించడం వలన తల్లిదండ్రులు,ఉపాధ్యాయులను, విద్యార్థులను, యాజమాన్యాన్ని వేనోళ్లతో పొగిడారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్స్ ఉత్తరాంధ్ర ఏజీఎం ఎం.వి.సురేష్ గారు రీజనల్ ఇంచార్జ్ వి. శ్రీనివాసరావు, అకడమిక్ కోఆర్డినేటర్ బాలరాజు, ప్రిన్సిపల్ ఎస్ ప్రభాకర్ రావు, డీన్ హరి శ్రీనివాస్, విద్యార్థులను తల్లిదండ్రులను అభినందించారు.

0
148 views