logo

టెన్త్ పాస్ అయినది సన్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలిపిన సన్ స్కూల్ ప్రిన్సిపాల్ వై.భారతి



ది సన్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు అత్యధిక మార్కులతో పాసైన వారికి అభినందనలు తెలిపిన.ది సన్ స్కూల్ మేనేజ్మెంట్

విజయనగరం జిల్లా.రాజాం.


రాజాం పట్టణానికి చెందిన ది సన్ స్కూల్ లోని విద్యార్థులకు 10వ వ తరగతి అత్యధిక మార్కులతో పాసైన విద్యార్థిని,విద్యార్థులు పి. మెహర్ భవాని 590, కే.ప్రదీప్ కుమార్ 587, ఎం. ప్రణీత 587, జి.రాధాకృష్ణ 587, వరుణ్ 585, డి. భవాని శంకర్ 584. కే. భార్గవి 581, యు. భవ్య శ్రీ 580, ఇలా 580 మార్కులు 8 మందికి, 550 నుండి 579 మార్కులు 18 మందికి, 500 నుండి 549 మార్కులు 30 మందికి, బిలో 500 మార్క్స్ 27 మందికి చొప్పున ఈ స్కూల్లో విద్యార్థిని,విద్యార్థులు మార్కులు సాధించారు. వీరికి స్కూల్ ప్రిన్సిపల్ వై. భారతి, యాజమాన్య, ఉపాధ్యాయులు బృందం, తల్లిదండ్రులు, స్నేహితులు అభినందనలు తెలిపారు...

5
1313 views