logo

కలుపు మందు త్రాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి*


_అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా_
తొట్టిపంపు గ్రామానికి చెందిన కొమరం రాంబాబు, వయసు 40 సంవత్సరాలు, లారీ డ్రైవర్ అనే వ్యక్తి కలుపు మందు త్రాగగా అతని కుటుంబ సభ్యులు 108 ద్వారా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినవాడు, మృతుని భార్య కొమరం వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ, సిహెచ్. చంద్రశేఖర్ గారు తెలియజేశారు

16
3023 views