logo

వాళ్లు నాకు అన్యాయం చేయరు: రఘురామ


AP: నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో సీఎం
జగన్ తాత్కాలికంగా విజయం సాధించారని ఎంపీ
రఘురామకృష్ణరాజు తెలిపారు. మోదీ, చంద్రబాబు,
పవన్పై పూర్తి విశ్వాసం ఉందని, వారు తనకు అన్యాయం
చేయరని పేర్కొన్నారు. కచ్చితంగా తనకు నరసాపురం
టికెటే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ను
ద్వేషించే అందరికీ ఈ నమ్మకం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర
నాయకత్వంతో పరిచయం లేకపోవడంతోనే అంతరం
వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

0
0 views