logo

అప్పుడే రాజమండ్రి నుంచి వచ్చి మృత్యు


విజయనగరం
రామభద్రపురం మండలం కొట్టక్కి బ్రిడ్జిపై జరిగిన రోడ్డు
ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
అందులో జన్నివలసకి చెందిన జొన్నాడ పురుషోత్తం
రాజమండ్రి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం
చేస్తున్నాడు. సొంత పనులు నిమిత్తం రాజమండ్రి నుంచి
బైక్పై జన్నివలస గురువారం సాయంత్రమే వచ్చాడు,
పనిమీద సాలూరు వెళ్లి వస్తుండగా చనిపోయాడు.
మృత్యువు వెంటాడిందంటూ కుటుంబ సభ్యులు
రోదిస్తున్నారు.

4
463 views