దేశంలోని పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంఖుస్థాపన, జాతికి అంకితం కార్యక్రమం
ఏలూరు
దేశంలోని పలు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంఖుస్థాపన, జాతికి అంకితం కార్యక్రమం
ఏలూరు రైల్వే స్టేషన్ లో ఆధునీకరించిన గూడ్స్ షెడ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ,రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ. పాటిల్, దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ఆర్ ధనుంజయులు