logo

కృష్ణాజిల్లా:గన్నవరం ప్రత్యక్ష ఎన్నికకు , పరోక్ష ఎన్నిక కి చాలా తేడా ఉంటుంది...వంశీ ప్రత్యక్ష ఎన్నిక ప్రజలు ఎన్నుక

కృష్ణాజిల్లా:గన్నవరం

ప్రత్యక్ష ఎన్నికకు , పరోక్ష ఎన్నిక కి చాలా తేడా ఉంటుంది...వంశీ

ప్రత్యక్ష ఎన్నిక ప్రజలు ఎన్నుకుంటారు,పరోక్ష ఎన్నిక ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఎన్నుకుంటారు...వంశీ

ఇందులో సిద్ధగస్తుడు మా మాజీ బాస్ చంద్రబాబు....

వై.సి.పి పార్టీ లో అసంతృప్తి ఉన్న వారిని చూసి డబ్బు ఇచ్చి కొనుగోలు చేసి ఏమ్.ఎల్.సి తెచ్చుకున్నారు...

వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి 175 సీట్లు గెలవాలి అని అన్నారు..వారిలో కొంత మందికి సీట్లు ఇవ్వరు అని అసంతృప్తి తో టి.డి.పి పార్టీ వైపు మగ్గుచూపేరు...

వాళ్లకి డబ్బు వచ్చింది మా మాజీ బాస్ కి ఒక ఏమ్.ఎల్.సి.సీటు వచ్చింది...వంశీ

ఎంతో కాలం నుండి టి.డి.పి పార్టీ లో ఉన్న మేము చంద్రబాబు నచ్చక వదిలి వెళ్లి వై.సి.పి పార్టీ కి మద్దతు ఇచ్చాము...

మాకు ఏమి అవసరం టి.డి.పి పార్టీ కి మద్దతు ఇవ్వటానికి అని ఆగ్రహం వ్యక్తం చేశారు...వంశీ

టి. డి.పి కి మద్దతు ఇచ్చిన వై.సి.పి నాయకులు ఎవరో మాకు తెలుసు వాళ్లకి ఏమ్ చేయాలో జగన్ మోహన్ రెడ్డికి కి తెలుసు వారి మీద చర్యలు తీసుకుంటారు...

1
0 views