logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అమరావతి :*కృష్ణా నదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతు..*కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థు

అమరావతి :

*కృష్ణా నదిలో ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు గల్లంతు..*

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. 

గంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాదిపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

గల్లంతైన వారిలో విద్యార్థుల మృతదేహాలను స్థానికులు వెలికితీయగా.. మరో ఒకరి కోసం గాలింపు కొనసాగుతోంది. 

గల్లంతైన విద్యార్థులు స్థానిక వేద పాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు.

176
14877 views
19 shares

Comment