logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్*

జర్నలిస్టు: మాకోటి మహేష్

నిందితుల నుంచి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు స్వాధీనం

నగలు దోచుకొని బెంగాల్కు పరారైన దొంగలు

బీహార్, బెంగాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బీహార్కు చెందిన ది గోల్డెన్ థీఫ్ సుబోద్ సింగ్ ఈ చోరీకి మాస్టర్ మైండ్గా గుర్తించిన పోలీసులు

చోరీలో పాల్గొన్న 5 గురు దొంగలు, ఇప్పటివరకు ముగ్గురి అరెస్ట్

ప్రత్యక్షంగా, పరోక్షంగా చోరీలో 13 మంది పాల్గొన్నట్లు గుర్తింపు

ఇంకా దొరకని గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్, 10 మంది నిందితులు..

0
99 views

Comment