logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోలుగుంట జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం పరీక్షల్లో అద్భుత ఫలితాలు!

అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి కళాశాలను గర్వపడేలా చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ ఎం. అప్పలరాజు సంతోషంగా మాట్లాడుతూ, "మా విద్యార్థులు చూపిన ఈ అద్భుత ఫలితాలు మాకు అమోఘ విజయం. Ist BIPCలో కె. వంశిత 455లో 446 మార్కులు (98%) సాధించి మొదటి స్థానం సంపాదించింది. Ist MPCలో ఆర్. సరత్ కుమార్ 470లో 459 మార్కులు (97.6%) పొంది రెండో స్థానాన్ని బాధితం చేసాడు. మా వైస్ ప్రిన్సిపల్ సాయి మాస్టారు (సహ దేవుడు) నాయకత్వంలో అధ్యాపకుల అందరి కృషి వల్ల, విద్యార్థుల పట్టుదల ఫలితంగా ఈ రికార్డులు వచ్చాయి. మా కళాశాల భవిష్యత్తులో మరింత శ్రేష్ఠత్వాన్ని చేరుకుంటుంది" అని పేర్కొన్నారు.
వైస్ ప్రిన్సిపల్ సాయి మాస్టారు కూడా విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్ పరీక్షల్లో మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఈ ఫలితాలతో రోలుగుంట ప్రాంతంలో విద్యా ఉత్సవ వాతావరణం నెలకొంది.

4
670 views

Comment