మానాలఎన్కౌంటర్కు21 సంవత్సరాలు
ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ జిల్లా మానాల అడవిలో నెత్తుటి జ్ఞాపకానికి ఇరవై ఒక్క ఏండ్లు
నల్లరేగల్లలో ఎర్రజెండైలై మొలకెత్తిన అన్నలు యాది కొస్తారు అన్నం లో విషం పెట్టి కాల్చి చంపించిన దుర్మగామే యాది కొస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా లో కొమ్ము బాబన్న యధికొస్తాడు ప్రజల కోసం ప్రాణాలు ధారపోసిన వీరుల స్మృతిలో పత్రిక లో ఐదేండ్ల కింద రాసినా ఆర్టికల్ పచ్చని అడివిలో ఒలికిన నెత్తురు మానాల ఎన్కౌంటర్లో చనిపోయిన 12 మంది మావోయిస్టు నాయకులు చనిపోయి 21 సంవత్సరాలు అయినాయి