చిన్నారిహత్యకేసులో నిందుతులనువెంటనే అరెస్ట్ చేయాలి
నాగర్ కర్నూల్ కుమ్మేరా గ్రామం లో జరిగిన సంఘటన లో మౌనిక కు తక్షణమే న్యాయం చేయాలనీ పెత్తం దారులను వెంటనే చట్టపరంగా శిక్షించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట్ మండల కేంద్రంలో అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించి వెంటనే న్యాయం చేయాలనీ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పాల్గొన్నవారు టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు వరస కృష్ణహరి, కనపురం లక్ష్మణ్, ఎడ్ల రాజ్ కుమార్, కదిరే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు