SBI IMPS ఛార్జీలు: రూ.25,000 దాటితే రుసుము.....
*SBI IMPS ఛార్జీలు: రూ.25,000 దాటితే రుసుము..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం IMPS (ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్) లావాదేవీలపై కొత్త రుసుములను ఫిబ్రవరి 15 నుండి అమలు చేయనుంది. రూ.25,000 వరకు IMPS బదిలీలు డిజిటల్ ఛానెల్ ద్వారా ఉచితంగా ఉంటాయి, అయితే అంతకంటే ఎక్కువ మొత్తాలకు రుసుము వర్తిస్తుంది. కొన్ని ప్రత్యేక ఖాతాలు, పెన్షన్ ఖాతాలు ఈ ఛార్జీల నుండి మినహాయించబడ్డాయి. గతంలో ATM, ADWM ఛార్జీలను కూడా SBI సవరించింది, దీని ప్రకారం ఇతర బ్యాంకుల ATMలలో పరిమితి దాటితే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది....