రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి
జర్నలిస్ట్ : మాకోటి మహేష్*రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి** రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలుమార్గంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.