logo

అనంతగిరి: కాఫీ, చిరుధాన్యాల పంటలతో మంచి ఆదాయం:

కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని అరకు టీడీపీ ఇంఛార్జ్ దొన్నుదొర అన్నారు. సోమవారం అనంతగిరి మండలం, కొత్తూరు పంచాయితీ గ్రామాల్లో నిర్వహించన రైతన్న.. మీ కోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు గిరి రైతులకు ఇస్తున్న సబ్సిడీ యంత్ర పరికరాల పధకాల గురించి, అన్నదాత సుఖీభవ-పిఎం కిసాన్ పథకంలో ఇస్తున్న వ్యవసాయ పెట్టుబడిని వివరించారు. గిరి రైతులు పండిస్తున్న కాఫీ, చిరుధాన్య పంటలకు ఉన్న డిమాండ్ తెలియజేశారు.

17
787 views