డ్రైవర్కు గుండెపోటు.. వాహనాలను ఢీ కొట్టడంతో ఐదురుగురు మృతి (వీడియో)
తెలంగాణ స్టేట్** నవంబర్ 23**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
డ్రైవర్కు గుండెపోటు.. వాహనాలను ఢీ కొట్టడంతో ఐదురుగురు మృతి (వీడియో)
మహారాష్ట్రలోని అంబర్ నాథ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కారు డ్రైవర్కు గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పి, డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ఐదు వాహనాలను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్తో సహా నలుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ కాలు యాక్సిలరేటర్పై ఇరుక్కుపోవడమే గుండెపోటుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.